1, నవంబర్ 2014, శనివారం

“నా దృష్టిలో తెలంగాణా కాలే పెనం నుంచి పొయ్యిలో పడ్డది. అందుకు విప్లవ నిర్మాణాలూ, వారి అవగాహనా, కవిత్వం, కళల చుట్టూ పనిచేసినవారు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది”అంటున్నారు ప్రొ:కంచ ఐలయ్య

“నా దృష్టిలో తెలంగాణా కాలే పెనం నుంచి పొయ్యిలో పడ్డది. అందుకు విప్లవ నిర్మాణాలూ, వారి అవగాహనా, కవిత్వం, కళల చుట్టూ పనిచేసినవారు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది”అంటున్నారు  ప్రొ:కంచ ఐలయ్య నేటి ఆంధ్ర జ్యోతిలో (dt.1.11.2014). ఆంధ్ర జ్యోతి దినపత్రిక dt.1.11.14 సౌజన్యం తో... ఇక్కడ చదవచ్చుకవిత్వం, కళల చుట్టూ పనిచేసినవారు ప్రధాన బాధ్యత తీసుకుని, అసలా బాధ్యత ఏంటి, ఎలా వచించారు, అసలు వచిన్చారా లేదా , ఎంతవరకూ, అన్న విషయంలో  స్పందించాల్సిన బాధ్యత ఉంది. వేచి చూద్దామా?